అల్లు అర్జున్ , హరీష్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా డిజే. ఈరోజు ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ లో అల్లు అర్జున్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్స్ బాగా ఆకట్టుకున్నాయి. 'పబ్బుల్లో వాయించే డిజేను కాదురా.. పగిలిపోయేలా వాయించే డిజేను' , 'ఈ రోజుల్లో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్చామి కాదు సర్.. యుద్ధం శరణం గచ్చామి' వంటి డైలాగ్స్ తో సినిమా పై ఆసక్తి పెంచుతున్నాయి.
ఈ సినిమా లో అల్లుఅర్జున్ బ్రాహ్మణా యువకుడి పాత్ర లో, సూట్ లో స్టైలిష్ పాత్రలో కొత్తగా కనిపిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే అల్లుఅర్జున్ కు జంటగా నటిస్తుంది. ఈ నేల 23 న విడుదలకు సిద్దమవుతుంది.
ఈ సినిమా లో అల్లుఅర్జున్ బ్రాహ్మణా యువకుడి పాత్ర లో, సూట్ లో స్టైలిష్ పాత్రలో కొత్తగా కనిపిస్తున్నాడు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే అల్లుఅర్జున్ కు జంటగా నటిస్తుంది. ఈ నేల 23 న విడుదలకు సిద్దమవుతుంది.
No comments